అంబులెన్స్ లేక కూరగాయల బండి పై ఆసుపత్రికి..సిగ్గుచేటంటున్న ప్రతిపక్షాలు!
సమయానికి అంబులెన్స్ రాకపోవడంతో ఉత్తర్ ప్రదేశ్ లో ఓ మహిళను కూరగాయల (తోపుడు) బండి మీద ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రతిపక్షాలు యోగి ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నాయి.