Chandrababu Lawyers Fee: చంద్రబాబు కోసం రంగంలోని ముగ్గురు దిగ్గజ లాయర్లు.. వారి ఫీజు ఎంతో తెలుసా?
సుప్రీంకోర్టులో చంద్రబాబు కోసం నిన్న దేశంలోని ముగ్గురు టాప్ లాయర్లు అయిన హరీశ్ సాల్వే, సిద్ధార్థ్ లూథ్రా, అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపంచారు. వీరు దేశంలోనే అత్యంత సీనియర్ న్యాయవాదులు మాత్రమే కాదు.. అత్యంత ఎక్కువ ఫీజు అంటే రోజుకు లక్షల్లో ఫీజు తీసుకుంటారనే పేరు వీరికి ఉంది.