అతిశీ తండ్రిని కూడా మార్చింది.. మళ్లీ రెచ్చిపోయిన బీజేపీ నేత
ఢిల్లీ సీఎం ఆతిశీ ఇంటి పేరును లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు బీజేపీ నేత రమేష్ బిధూరీ. మర్లెనాగా ఉన్న అతిషి ఇప్పుడు సింగ్. ఆమె తన తండ్రిని కూడా మార్చిందని అన్నారు. దీనిపై ఆప్ మండిపడింది. బీజేపీ నేతల మాటలు హద్దులు దాటుతున్నాయని ట్వీట్ చేసింది.