T20 world cup: ఏప్రిల్ 15న టీ20 వరల్డ్ కప్ జట్టు ప్రకటన!
జూన్ లో జరగనున్న టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ఏప్రిల్ 15న బీసీసీఐ ప్రకటించనుంది. దాని కోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఇప్పటికే కసరత్తులు ప్రారంభించింది. కెప్టెన్ రోహిత్ శర్మకు ఇదే చివరీ అంతర్జాతీయ టోర్నీ కావచ్చు.