CM Revanth Reddy: వైఎస్ను కాపీ కొడుతున్న సీఎం రేవంత్ రెడ్డి!
మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టార్ట్ చేసిన చేవెళ్ల సెంటిమెంట్ను సీఎం రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారు. ఈ నెల 27న చేవెళ్ల నుంచి 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్, రూ.500 కే గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రారంభించాలని నిర్ణయించారు సీఎం రేవంత్.