Uttar Pradesh: తోడేళ్ళ దాడి వెనుక కారణం ప్రతీకారమే...
ఉత్తరప్రదేశ్ను తోడేళ్ళ గుంపు వణికిస్తోంది. ఇవి కనిపిస్తే కాల్చి చంపేయాలని యోగి ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ తోడేళ్ళ దాడి వెనుక కారణం ప్రతీకారమే అంటున్నారు ఉత్తరప్రదేశ్ ఫారెస్ట్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ సంజయ్ పాఠక్.
/rtv/media/media_files/NHhkXl9CVYFewENMkquj.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-1-6.jpg)