Road accident: ఘోరరోడ్డు ప్రమాదం..బస్సును ఢీకొన్న ట్రక్కు, 11 మంది మృతి..!!
జైపూర్-ఆగ్రా జాతీయ రహదారిపై ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కును బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 11 మంది అక్కడిక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారంతా భావ్నగర్ వాసులు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.