కేజ్రీవాల్ పై మోదీ బిగ్ స్కెచ్ | Aravind Kejriwal | RTV
కేజ్రీవాల్ పై మోదీ బిగ్ స్కెచ్ | Aravind Kejriwal | Delhi Former CM Arvind Kejrival passes on sensational comments on Indian Prime Minister Modi | RTV
కేజ్రీవాల్ పై మోదీ బిగ్ స్కెచ్ | Aravind Kejriwal | Delhi Former CM Arvind Kejrival passes on sensational comments on Indian Prime Minister Modi | RTV
లారీ,ట్రక్ డ్రైవర్లకు శుభవార్త చెప్పారు ప్రధాని మోదీ. డ్రైవర్ల కోసం హైవేలపై ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రధాని ప్రతిపాదించారు. భోజనం చేసేందుకు, విశ్రాంతి తీసుకునేందుకు పార్కింగ్ సదుపాయాల ఉండేలా ఈ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు.
ప్రధాని నరేంద్రమోడీ (Narendra Modi )నేడు ఆంధ్రప్రదేశ్ లో(AP) ఉమ్మడి అనంతపురం జిల్లాలోశ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల ,మండలం పాలసముద్రం సమీపంలో నాసిన్ అకాడమీని ప్రారంభించారు.
భారతదేశ మొట్టమొదటి 'ప్రాంతీయ వేగవంతమైన రవాణా వ్యవస్థ' (RRTS)ని ఢిల్లీ-మీరట్ కారిడార్ను జాతికి అంకితం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. శుక్రవారం ర్యాపిడ్ ఎక్స్ ట్రైన్ ను జెండా ఊపి ప్రారంభించారు ప్రధాని. ఈ ట్రైన్ సర్వీస్ అందుబాటులోకి రావడంతో.. ఢిల్లీ-మీరట్ ప్రయాణ సమయం చాలా వరకు తగ్గింది. 82.5 కిలోమీటర్ల పొడవైన ఢిల్లీ-మీరట్ RRTS కారిడార్లో.. మొదటిదశగా 17 కిలోమీటర్ల కారిడార్ పూర్తి చేశారు.
నేడు భారత ప్రధాని నరేంద్రమోదీ 73వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతోపాటు, కేంద్రమంత్రులు, ఎంపీలు, సీఎంలు, ఎమ్మెల్యేలు, మోదీ అభిమానులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా మోదీ పుట్టినరోజు సందర్భంగా కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. లేటెస్టు టెక్నాలజీ యశోభూమి పేరుతో నిర్మించిన ఇండియన్ ఇంటర్నేషనల్ కన్వెషన్ సెంటర్ ను ఆయన ప్రారంభించనున్నారు. ఇక్కడి నుంచే విశ్వకర్మ పథకాన్ని కూడా మోదీ ప్రారంభించనున్నారు.
టీ అమ్మే వ్యక్తి నుండి భారతదేశానికి ప్రధాని అయ్యే వరకు, మోదీ జీవిత కథ సినిమాలాగే మనోహరంగా ఉంటుంది. అయినప్పటికీ, అతని గురించి మీకు తెలియని కొన్ని విషయాలు ఇంకా ఉన్నాయి. నేడు మన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 73 వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయన గురించి మీరు ఎప్పుడూ వినని కొన్ని ఆసక్తికరమైన విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
G-20 అతిథుల కోసం ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము కూడా ఒక గ్రాండ్ డిన్నర్ ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో ప్రపంచ అగ్రనేతలపై భారతీయత రంగు స్పష్టంగా కనిపించింది.
Prime Minister Narendra Modi : కేంద్రంలోని మోదీ సర్కార్ పై ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై రెండు రోజులుగా చర్చ సాగుతూనే ఉంది. దీనిపై ఆగస్టు 10 శుక్రవారం ఓటింగ్ జరగనుంది. అవిశ్వాసంపై చర్చకు నేడు ప్రధానమంత్రి సమాధానం చెబుతారు. ప్రధాని ఏం మాట్లాడుతారోనని ఉత్కంఠ నెలకొంది.