Kangana Ranauth: హసీనా భారత్లో సేఫ్గా ఉంది...మీరే సురక్షితంగా లేరు: బీజేపీ ఎంపీ కంగనా!
బంగ్లాదేశ్ లో జరిగిన తిరుగుబాటు గురించి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మండిపడ్డారు. బంగ్లా ప్రధాని హసీనా భారత్ లో సురక్షితంగా ఉండడం ఎంతో గౌరవప్రదమైన విషయమని ఆమె అన్నారు. ముస్లిం దేశాల్లోనే ఎవరూ సురక్షితంగా లేరని ఈ సందర్భంగా కంగనా పేర్కొంది.
/rtv/media/media_files/2025/04/13/Gm8FCsUURje7uNnRYiCG.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/kangana.jpg)