IND Vs PAK: 2024 టీ20 వరల్డ్కప్లో భాగంగా ఆదివారం దాయాదుల పోరు జరగనుంది. న్యూయార్క్లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్- పాకిస్థాన్ తలపడనున్నాయి. ఇప్పటికే టీమ్ఇండియా ఐర్లాండ్పై 8 వికెట్ల తేడాతో గెలిచి ఘనంగా బోణీ కొట్టగా పాకిస్థాన్ యూఎస్ఏ చేతిలో ఓటమితో టోర్నీని ఆరంభించింది. దీంతో రేపు జరగబోయే మ్యాచ్ ఆసక్తికరంగా మారనుంది.
పూర్తిగా చదవండి..T20 World cup: రేపే దాయాదుల పోరు.. హిస్టరీ రిపీట్ అవుతుందా!
టీ20 వరల్డ్కప్లో భాగంగా ఆదివారం భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. న్యూయార్క్లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో దాయాదులు తలపడనున్నాయి. ఓటమితో టోర్నీని ప్రారంభించిన పాక్కు ఈ మ్యాచ్ అత్యంత కీలకంగా మారనుంది.
Translate this News: