Kishan Reddy: ఇందిరమ్మ రాజ్యంలో రుణమాఫీ లేదు.. కాంగ్రెస్‌పై కిషన్ రెడ్డి ఫైర్

TG: సీఎం రేవంత్‌రెడ్డికి రైతులకంటే ఎన్నికలే ముఖ్యంగా మారాయని కిషన్‌ రెడ్డి విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యంలో రుణమాఫీ లేదు.. వడ్లకు బోనస్ లేదు అని చురకలు అంటించారు. తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

Kishan Reddy: ఇందిరమ్మ రాజ్యంలో రుణమాఫీ లేదు.. కాంగ్రెస్‌పై కిషన్ రెడ్డి ఫైర్
New Update

Kishan Reddy: సీఎం రేవంత్‌రెడ్డికి రైతులకంటే ఎన్నికలే ముఖ్యంగా మారాయని కిషన్‌ రెడ్డి విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యంలో రుణమాఫీ లేదు.. వడ్లకు బోనస్ లేదు అని చురకలు అంటించారు. తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

#kishan-reddy
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe