బలమైన భూకంపంతో వణికిపోయిన ఇండోనేషియా..6.7 తీవ్రతతో భూప్రకంపనలు..!!

New Update
Earth Quake: హిమాచల్ ప్రదేశ్‌లో భూకంపం

ఇండోనేషియాలోని తలాడ్ ద్వీపంలో తెల్లవారుజామున బలమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.7గా నమోదైంది. ఈ భూకంపం గురించి జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం సమాచారం ఇచ్చింది. ఆస్తి, ప్రాణ నష్టం గురించి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisment
తాజా కథనాలు