Stock Market: మూడురోజులుగా దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్ ఈరోజు వెనక్కి తగ్గింది. స్టాక్ మార్కెట్ ఈ రోజు అంటే గురువారం (డిసెంబర్ 7) క్షీణించింది. సెన్సెక్స్ 132 పాయింట్లు నష్టపోయి 69,521 వద్ద ముగిసింది. నిఫ్టీ (Nifty) కూడా 36 పాయింట్లు నష్టపోయి 20,901 వద్ద ముగిసింది. 30 సెన్సెక్స్ (Sensex) షేర్లలో 17 క్షీణించాయి, 13 పెరిగాయి. పేటీఎం షేరు 18.74 శాతం క్షీణించి 660.70 వద్ద ముగిసింది. నిన్న మార్కెట్ ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుంది. సెన్సెక్స్ 69,744.62 వద్ద ఆల్ టైమ్ గరిష్టాన్ని, నిఫ్టీ (Nifty) 20,961.95 స్థాయిని తాకాయి.
పూర్తిగా చదవండి..Stock Market: మూడురోజుల దూకుడుకు బ్రేక్.. స్టాక్ మార్కెట్ స్వల్ప తగ్గుదల
మూడురోజులుగా పెరుగుతూ వచ్చిన స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు స్వల్పంగా తగ్గాయి. పేటీఎం షేర్లు ఏకంగా 20 శాతం నష్టపోయాయి. సెన్సెక్స్ 132 పాయింట్లు నష్టపోయి 69,521 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 36 పాయింట్లు నష్టపోయి 20,901 వద్ద ముగిసింది.
Translate this News: