Prithvi : ఐపీఎల్(IPL) లో వరుసగా 6 బంతుల్లో 6 ఫోర్లు బాదిన ఘనత సాధించిన యువ ఓపెనర్ పృథ్వీ షా ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కటంలేదు. ఐపీఎల్ 2024(IPL 2024) లో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) తో నిన్నజరిగిన మ్యాచ్ లో కూడా అతనకి జట్టు స్థానం దక్కలేదు. ఈ మేరకు దిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) డైరెక్టర్ సౌరవ్ గంగూలీతో పాటు కెప్టెన్ రిషబ్ పంత్, హెడ్ కోచ్ రికీ పాంటింగ్ కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. పృథ్వీ షా(Prithvi Shaw) ను ప్లేయింగ్ ఎలెవన్లో నే కాకుండా మ్యాచ్ మధ్యలో ఇంపాక్ట్ ప్లేయర్లుగా వచ్చిన 5 మంది సబ్స్టిట్యూట్ ప్లేయర్లలోను అవకాశం రావటం లేదు. 2018 నుండి ఢిల్లీ క్యాపిటల్స్లో ఉన్న పృథ్వీని ఫ్రాంచైజీ ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రతిభావంతుడైన ఆటగాడిగా అభివర్ణించింది. కానీ ఇవాళ బెంచ్ వేడెక్కిస్తున్నాడు.
పూర్తిగా చదవండి..Cricket : ప్లేయింగ్ ఎలెవన్లో లేని పృథ్వీ షా!
అతడు వరుసగా 6 బంతుల్లో 6 ఫోర్లు బాదిన క్రికెటర్..ఒకప్పుడు అతడు భవిష్యత్తులో మంచి క్రికెటర్ అవుతాడాని క్రికెట్ నిపుణులు జోస్యం చెప్పారు. కాని కట్ చేస్తే ప్రస్తుతం అతడు ప్లేయింగ్ ఎలెవన్ లోనే స్థానం లేక ఇబ్బందులు పడుతున్నారు.
Translate this News: