IND VS NZ: వరుసగా 15వ సారి టాస్‌ ఓడిన టీమ్‌ఇండియా.. రోహిత్ షాకింగ్ కామెంట్స్!

భారత్-న్యూజిలాండ్‌ జట్ల మధ్య ఫైనల్ పోరు ఇవాళ రసవత్తరంగా జరగనుంది. న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. దీంతో టీమ్‌ఇండియా వరుసగా 15వ సారి టాస్‌ను కోల్పోయింది. రోహిత్ మాట్లాడుతూ ఫస్ట్‌ బ్యాటింగ్‌ లేదా బౌలింగ్‌ ఏదైనా పెద్దగా మార్పులేదని అన్నాడు. 

New Update
India Loss Toss

India Loss Toss

భారత్ - న్యూజిలాండ్‌ జట్ల మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పోరు ఇవాళ రసవత్తరంగా జరగనుంది. ఇందులో భాగంగానే న్యూజిలాండ్ టాస్ గెలిచింది. దీంతో కివీస్‌ సారథి మిచెల్ శాంట్నర్ బ్యాటింగ్‌ ఎంచుకున్నారు. అయితే వరుసగా 15వ సారి టాస్‌ను టీమ్‌ఇండియా కోల్పోయింది. దీనిపై రోహిత్ మాట్లాడాడు. ఫస్ట్‌ బ్యాటింగ్‌ లేదా బౌలింగ్‌ ఏదైనా పెద్దగా మార్పులేదని అన్నాడు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు