New Update
/rtv/media/media_files/2025/03/09/bxnmXALscRhFd2RrvsMI.jpg)
న్యూజిలాండ్
కివీస్ మొదటి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు సాధించింది. కివీస్ బ్యాటర్లలో డారిల్ మిచెల్, బ్రేస్ వెల్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. మిగతా వారు చేతులెత్తేశారు. దీంతో భారత్ 252 టార్గెట్ ఛేదించాల్సి ఉంది.
తాజా కథనాలు