AP: చంద్రబాబు ఇలా చేయమని చెప్పారు.. ఆ భవనాలు 9 నెలల్లో అందుబాటులోకి వస్తాయి: స్పీకర్ అయ్యన్న

శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు బిఎసి సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వం కొన్ని శ్వేత పత్రాలు ప్రవేశ పెట్టనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలు 9 నెలల్లో అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

AP: చంద్రబాబు ఇలా చేయమని చెప్పారు.. ఆ భవనాలు 9 నెలల్లో అందుబాటులోకి వస్తాయి: స్పీకర్ అయ్యన్న
New Update

Speaker Ayyanna Patrudu: శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు బిఎసి సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడారు. నలుగురు ప్యానల్ స్పీకర్లను పెట్టుకోమని సీఎం చంద్రబాబు (CM Chandrababu Naidu) ఆదేశించారన్నారు. ఈ సమావేశాల్లో ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు (Land Titling Act) బిల్లు ప్రవేశ పెడుతున్నారని.. హెల్త్ యూనివర్సిటీకి (Health University) ఎన్టీఆర్ పేరు మార్పు బిల్లు ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం కొన్ని శ్వేత పత్రాలు ప్రవేశ పెట్టనున్నట్లు వెల్లడించారు.

ఈ క్రమంలోనే వచ్చే సమావేశాల లోపు కొత్త ఎమ్మెల్యేలకు శిక్షణ ఇస్తామని తెలిపారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలు 80% పూర్తయ్యాయని.. భవనాలు 9 నెలల్లో అందుబాటులోకి వస్తాయని చెప్పారు.

Also Read: ఎన్డీఏ సభ్యుల సమావేశం.. ఎమ్మెల్యేలకు సీఎం దిశా నిర్దేశం..!

#land-titling-act #tdp #chandrababu-naidu #ap-news #ayyanna-patrudu
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe