కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ.. మరోసారి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్గా ఎన్నికయ్యారు. శనివారం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో సమావేశం జరగగా.. ఎంపీలందరూ ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. మొదటగా సోనియా గాంధీ పేరును కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ప్రతిపాదించారు. దీంతో లోక్సభ, రాజ్యసభ ఎంపీల నుంచి మద్దతు లభించింది.
పూర్తిగా చదవండి..Sonia Gandhi: ఎన్డీయే ఏకపక్ష ధోరణి ఇకపై చెల్లదు: సోనియా గాంధీ
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్గా ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మరోసారి ఎన్నికయ్యారు. ఇకనుంచి క్రియాశీలకంగా పనిచేయాలని ఎంపీలకు సూచనలు చేశారు. పార్లమెంటులో ఎన్డీయే ఏకపక్ష ధోరణి ఇకపై చెల్లదని వ్యాఖ్యానించారు.
Translate this News: