AP: కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు షోకాజ్ నోటీసు..!

AP: ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ, రాకేష్ రెడ్డిలకు ఆ పార్టీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. పిసిసి చీఫ్ షర్మిల, ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాకూర్ పై అసత్య ఆరోపణలు చేసిన నేపథ్యంలో అధిష్టానం నోటీసులు జారీ చేసింది.

AP: కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు షోకాజ్ నోటీసు..!
New Update

AP Congress Show Cause Notice: ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ (Sunkara Padmasri), రాకేష్ రెడ్డిలకు (Rakesh Reddy) ఆ పార్టీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీకి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ లు పెట్టడం, పిసిసి అధ్యక్షురాలు షర్మిల (YS Sharmila), ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాకూర్ పై అసత్య ఆరోపణలు చేసిన నేపథ్యంలో అధిష్టానం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ చేసిన వారం రోజుల్లోపు వివరణ ఇవ్వాలంటూ ఆదేశం ఇచ్చింది.

publive-image publive-image

Also Read: ఏపీలో కల్కీ టికెట్ ధర రూ.400.. ప్రభాస్ నిర్మాతకు చంద్రబాబు శుభవార్త?

#ap-congress #ys-sharmila
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe