Peddireddy: మాజీ మంత్రి పెద్దిరెడ్డికి బిగిస్తున్న ఉచ్చు

AP: మదనపల్లి ఫైళ్ల దగ్ధం కేసులో పలువురు నేతలపై కేసులు నమోదు చేశారు పోలీసులు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి పీఏలు తుకారాం, శశికాంత్, మాధవరెడ్డి, అతడి అనుచరుడు రామకృష్ణారెడ్డిపై FIR నమోదు చేశారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే నవాజ్‌ బాషాపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

New Update
Peddireddy: మాజీ మంత్రి పెద్దిరెడ్డికి బిగిస్తున్న ఉచ్చు

Peddireddy Ramachandra Reddy: మదనపల్లి సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డికి ఉచ్చు బిగిస్తున్నారు అధికారులు. ఈ కేసులో విచారణ వేగవంతం చేశారు పోలీసులు. పలువురు నేతలపై కేసులు నమోదు చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి పీఏలు తుకారాం, శశికాంత్, మాధవరెడ్డి, అతడి అనుచరుడు రామకృష్ణారెడ్డిపై FIR నమోదు చేశారు. ఇప్పటికే మదనపల్లి మాజీ ఎమ్మెల్యే నవాజ్‌ బాషా, మున్సిపల్ వైస్ ఛైర్మన్ జింక చలపతిపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

Also Read : వైఎస్ చనిపోతే పార్టీ చేసుకున్న వంశీని పార్టీలో చేర్చుకున్నారు: బుద్ధా వెంకన్న

Advertisment
తాజా కథనాలు