/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/76-1.jpg)
Bandla Krishna Mohan Reddy: అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ సొంత జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. గద్వాల్ లో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి తిరిగి సొంత గూటికి వెళ్లారు. ఈరోజు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాగా కృష్ణ మోహన్ రెడ్డి చేరికతో గద్వాల్ కాంగ్రెస్ లో చీలికలు మొదలయ్యాయి. ఆయన చేరికను స్థానిక కాంగ్రెస్ నేతలు వ్యతిరేకించారు. దీంతోనే ఆయన తిరిగి సొంత గులాబీ గూటికి చేరినట్లు సమాచారం.
Gadwal MLA Krishna Mohan Reddy to return to BRS. He met with the BRS Working President KTR and expressed his decision to continue in the party. https://t.co/pcLSmsbegN pic.twitter.com/kKUtYrp5Lc
— Naveena (@TheNaveena) July 30, 2024
Also Read : పారిస్ ఒలింపిక్స్లో భారత్కు రెండో పతకం