‘లోక్ మాన్య తిలక్ జాతీయ అవార్డు’ప్రదాన కార్యక్రమంలో ప్రధాని మోడీతో కలిసి శరద్ పవార్ వేదికను పంచుకోవడంపై శివసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ ‘మౌత్ పీస్’సామ్నాలో పవార్ పై విమర్శలు గుప్పించింది. ప్రధాని మోడీ నియంతృత్వ విధానాలను వ్యతిరేకించేందుకు గాను ఆ కార్యక్రమానికి పవార్ దూరంగా వుండి వుంటే పవార్ ను మహా ప్రజలు ప్రశంసించేవారని పేర్కొంది.
పూర్తిగా చదవండి..అలా చేసి వుంటే పవార్ ను ప్రజలు ప్రశంసించే వారు… పవార్ పై శివసేన ఫైర్…!
Translate this News: