YS Sharmila: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో షర్మిల భేటీ

AP: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో షర్మిల భేటీ అయ్యారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై చర్చించారు. అలాగే ఈ నెల 8వ తేదీన విజయవాడలో జరగనున్న దివగంత నేత డాక్టర్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలకు వారిని ఆహ్వానించారు.

YS Sharmila: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో షర్మిల భేటీ
New Update

YS Sharmila: కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తో భేటీ అయ్యారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఏపీలో పార్టీ బలోపేతంపై చర్చించారు. అనంతరం ఈ నెల 8వ తేదీన విజయవాడలో జరగనున్న దివగంత నేత డాక్టర్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలకు వారిని ఆహ్వానించారు. కాగా నిన్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో షర్మిల భేటీ అయిన సంగతి తెలిసిందే.

#sharmila
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe