YS Sharmila: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో షర్మిల భేటీ

AP: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో షర్మిల భేటీ అయ్యారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై చర్చించారు. అలాగే ఈ నెల 8వ తేదీన విజయవాడలో జరగనున్న దివగంత నేత డాక్టర్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలకు వారిని ఆహ్వానించారు.

New Update
YS Sharmila: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో షర్మిల భేటీ

YS Sharmila: కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తో భేటీ అయ్యారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఏపీలో పార్టీ బలోపేతంపై చర్చించారు. అనంతరం ఈ నెల 8వ తేదీన విజయవాడలో జరగనున్న దివగంత నేత డాక్టర్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలకు వారిని ఆహ్వానించారు. కాగా నిన్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో షర్మిల భేటీ అయిన సంగతి తెలిసిందే.

Advertisment
Advertisment
తాజా కథనాలు