Summer: రెండు తెలుగు రాష్ట్రాల్లో భానుతు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 7 గంటల నుంచే నిప్పులు కక్కుతున్నాడు. దీంతో రెండు రాష్ట్రాల్లో కూడా ఎండలు మండిపోతున్నాయి. ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా వడగాలులు తీవ్రంగా వీస్తున్నాయి. అధిక వేడి వల్ల ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ ఏపీకి ఓ హెచ్చరికను జారీ చేసింది. సోమవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా 47 మండలాల్లో తీవ్ర మైన వడగాల్పులు, 151 మండలాల్లో వడగాలులు విపరీతంగా ఉంటాయని పేర్కొంది.
పూర్తిగా చదవండి..Heat Alert: ఏపీ ప్రజలకు అలర్ట్..నేడు ఆ మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు!
వాతావరణ శాఖ ఏపీకి ఓ కీలక హెచ్చరికను జారీ చేసింది. సోమవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా 47 మండలాల్లో తీవ్ర మైన వడగాల్పులు, 151 మండలాల్లో వడగాలులు విపరీతంగా ఉంటాయని పేర్కొంది.
Translate this News: