Sensational Things In Gopala Peta : ఖమ్మం (Khammam) గోపాలపేట లో కొద్ది రోజుల క్రితం జరిగిన హత్యోదంతం కేసును (Murder Case) తల్లాడ పోలీసులు ఛేధించారు. కన్నతల్లితో పాటు ఇద్దరు కూతుళ్లను (Mother & Two Daughters) గొంతు నులిమి చంపిన నిందితుడు పిట్టల వెంకటేశ్వర్లు సహా అతడి రెండో భార్య త్రివేణిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఈనెల 17న ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేటలో దారుణ హత్యకు గురైన పిట్టల పిచ్చమ్మ(60) పిట్టల ఝాన్సీ(6) పిట్టల నీరజ (10). కన్నతల్లి పిచ్చమ్మ సహా కన్న బిడ్డలు నీరజ, ఝాన్సీను గొంతునులిమి చంపేశాడు.
పూర్తిగా చదవండి..Khammam : రెండో భార్య కోసమేనా? గోపాలపేట హత్యోదంతంలో సంచలన విషయాలు?
ఖమ్మం గోపాలపేట లో కొద్ది రోజుల క్రితం జరిగిన హత్యోదంతం కేసును తల్లాడ పోలీసులు ఛేధించారు. కన్నతల్లితో పాటు ఇద్దరు కూతుళ్లను గొంతు నులిమి చంపిన నిందితుడు పిట్టల వెంకటేశ్వర్లు సహా అతడి రెండో భార్య త్రివేణిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Translate this News: