తల్లిదండ్రుల బాగోగులను పట్టించుకుని పిల్లలకు మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. తల్లిందడ్రులు ఆస్తిని ఇచ్చిన తర్వాత..తమ పిల్లలు పట్టించుకోకపోతే..వారిపై ఉన్న ఆస్తిని లేదా వారికి రాసిచ్చిన ఆస్తిని తిరిగి తీసుకోవచ్చని మద్రాస్ హైకోర్టు ఈ సంచలన తీర్పునిచ్చింది. తల్లిదండ్రులు తమ పిల్లలు తమ బాగోగులు చూసుకోవడం లేదని భావిస్తే పిల్లల పేరు మీదున్న ఆస్తులను ఏకపక్షం చేయవచ్చని కోర్టు పేర్కొంది. తల్లిదండ్రుల ఇష్టం ప్రకారం..వారి ఆస్తిని వారి ఇష్టం ప్రకారం మార్చుకోవచ్చని తెలిపింది. తమపై నిర్లక్ష్యంగా వ్యవహరించే బిడ్డల నుంచి తన ఆస్తి నుంచి విడదీయవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.
పూర్తిగా చదవండి..హైకోర్టు సంచలన తీర్పు..తల్లిదండ్రులను పట్టించుకోకుండా వదిలేస్తే ఆస్తి వెనక్కి…!!
తల్లిదండ్రుల బాగోగులను పట్టించుకుని పిల్లలకు మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. తల్లిందడ్రులు ఆస్తిని ఇచ్చిన తర్వాత..తమ పిల్లలు పట్టించుకోకపోతే..వారిపై ఉన్న ఆస్తిని లేదా వారికి రాసిచ్చిన ఆస్తిని తిరిగి తీసుకోవచ్చని మద్రాస్ హైకోర్టు ఈ సంచలన తీర్పునిచ్చింది
Translate this News: