Nandyal: మైనర్ బాలికపై స్కూల్ బస్సు డ్రైవర్ అత్యాచారయత్నం.. స్థానికులు దేహశుద్ధి! ఏపీ నంద్యాల జిల్లా కాశీపురంలో కామాంధుడు రెచ్చిపోయాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న 13 ఏళ్ల బాలికపై అత్యాచారయత్నం చేశాడు. పాప కేకలు వేయడంతో స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. నిందితుడు దాసయ్య స్కూల్ బస్ డ్రైవర్గా గుర్తించారు. By srinivas 01 Sep 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Nandyal: ఏపీలోని నంద్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కాశీపురంలో 13 ఏళ్ల మైనర్ బాలికపై స్కూల్ బస్ డ్రైవర్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రుల లేనిసమయంలో ఇంట్లోకి ప్రవేశించిన కామాంధుడు అమ్మాయిపై లైంగిక చేసే క్రమంలో ఆమె కేకలు వేసింది. వెంటనే స్థానికులు పరిగెత్తుకొచ్చి కామాంధుడి పట్టుకొని తాళ్లతో కట్టేసి దేహశుద్ది చేశారు. అనంతరం నిందితుడు దాసయ్యను పోలీసులకు అప్పగించారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి