Paris Olympics: ఒలింపిక్స్‌లో భారత్ సరికొత్త రికార్డ్.. క్వార్టర్స్‌కు సాత్విక్-చిరాగ్ జోడీ!

పారిస్ ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్‌లో భారత జోడీ సాత్విక్-చిరాగ్ క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరుకున్నారు. ఒలింపిక్స్‌లో క్వార్టర్స్‌ చేరిన తొలి భారత డబుల్స్ జోడీగా వీరు రికార్డు సృష్టించారు.

Paris Olympics: ఒలింపిక్స్‌లో భారత్ సరికొత్త రికార్డ్.. క్వార్టర్స్‌కు సాత్విక్-చిరాగ్ జోడీ!
New Update

Satwik-Chirag: పారిస్ ఒలింపిక్స్‌లో భారత ప్లేయర్లు సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్‌లో భారత జోడీ సాత్విక్-చిరాగ్ క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరుకున్నారు. దీంతో ఒలింపిక్స్‌లో క్వార్టర్స్‌ చేరిన తొలి భారత డబుల్స్ జోడీగా రికార్డు సృష్టించారు.

ఈ మేరకు పారిస్‌ ఒలింపిక్స్‌ జర్మనీ జోడీ మార్క్‌-మెర్విన్‌తో సోమవారం జరగాల్సిన మ్యాచ్ క్యాన్సిల్ అయింది. మార్క్‌కు మోకాలి గాయం కావడంతో అతడు టోర్నీ నుంచి వైదొలిగాడంతో మ్యాచ్‌ రద్దు చేశారు. గ్రూప్‌ సిలో ఆర్డియాంటో- ఆల్పియన్‌ (ఇండోనేషియా) చేతిలో 21-13, 13-10 తేడాతో ఫ్రెంచ్‌ జోడీ లాబార్‌-కోర్వీ పరాజయం పాలవ్వడంతో సాత్విక్-చిరాగ్ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నారు.

#2024-paris-olympics #satwik-chirag
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe