Andhra Pradesh: ఉమ్మడి విశాఖ జిల్లాలో గెలిచే అభ్యర్థులు వీళ్లే.. RTV పోస్ట్‌పోల్‌ స్డడీ

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలపై RTV పోస్ట్‌పోల్‌ స్డడీలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గెలిచే అభ్యర్థులు ఎవరో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవండి.

Andhra Pradesh: ఉమ్మడి విశాఖ జిల్లాలో గెలిచే అభ్యర్థులు వీళ్లే.. RTV పోస్ట్‌పోల్‌ స్డడీ
New Update

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలపై RTV పోస్ట్‌పోల్‌ స్డడీలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గెలిచే అభ్యర్థులు వీళ్లే.

1. భీమిలి: టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు
2. విశాఖపట్నం: ఈస్ట్ టీడీపీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ
3. విశాఖపట్నం: సౌత్ జనసేన అభ్యర్థి వంశీ కృష్ణ శ్రీనివాస్
4. విశాఖపట్నం నార్త్: బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు
5. విశాఖపట్నం వెస్ట్: టీడీపీ అభ్యర్థి గణబాబు
6. గాజువాక: టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు
7. చోడవరం: టీడీపీ అభ్యర్థి కె.ఎస్.ఎన్‌.రాజు
8. మాడుగుల: వైసీపీ అభ్యర్థి ఈర్లె అనురాధ
9. అరకు: వైసీపీ అభ్యర్థి రేగం మత్స్యలింగం
10. పాడేరు: టీడీపీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి
11. అనకాపల్లి: జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ
12. పెందుర్తి: జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్
13. యలమంచిలి: జనసేన అభ్యర్థి సుందరపు విజయకుమార్
14. పాయకరావు పేట: టీడీపీ అభ్యర్థి వంగలపూడి అనిత
15. నర్సీపట్నం: టీడీపీ అభ్యర్థి అయ్యన్న పాత్రుడు

మొత్తంగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో టీడీపీ - 08, వైసీపీ 02, జనసేన -04, బీజేపీ - 01 స్థానాల్లో గెలవనున్నాయి.

#ap-exit-polls
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి