జమ్మూ కశ్మీర్‌లో కాంగ్రెస్ ఫీవర్

జమ్మూ కశ్మీర్ లో కాంగ్రెస్- ఎన్సీ కూటమి మెజార్టీ మార్క్ ను దాటింది. 50 స్థానాల్లో ముందంజలో కాంగ్రెస్ కూటమి ఉండగా.. బీజేపీ కేవలం 26 స్థానాలకే పరిమితం అయింది. మెహబూబా ముఫ్తీ పార్టీ పీడీపీ బొక్కబోర్లా పడింది. కేవలం 5 సీట్లలో మాత్రమే లీడింగ్ లో ఉంది.

New Update

జమ్మూలో బీజేపీ లెక్కలు తప్పాయి. జమ్మూ కశ్మీర్ లో కాంగ్రెస్- ఎన్సీ కూటమి మెజార్టీ మార్క్ ను దాటింది. 50 స్థానాల్లో ముందంజలో కాంగ్రెస్ కూటమి ఉంది. 26 స్థానాల్లో మాత్రమే బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈసారి మెహబూబా ముఫ్తీ పార్టీ పీడీపీ బొక్కబోర్లా పడింది. కేవలం 5 సీట్లలో మాత్రమే లీడింగ్ లో ఉంది.

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe