New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/accident-4.jpg)
BUS Accident: శ్రీసత్యసాయి జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. గుమ్మలకుంట దగ్గర బస్సు ముందు టైర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 15మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
NEWS IS BEING UPDATED...
తాజా కథనాలు