ఈ మధ్య చోరీలు చాలా విచిత్రంగా జరుగుతున్నాయి. కొంతమంది రాత్రి పూట దొంగతనాలు చేస్తుంటే కొందరు ప్రబుధ్దులు మాత్రం పట్టపగలే దోచేస్తున్నారు. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లా గార్ల దిన్నె లో సినిమా డ్రామాని తలపించే విధంగా ఓ దొంగతనం జరిగింది. పోలీసులమని చెప్పి కారులో ఉన్న సుమారు 2 కోట్ల రూపాయలను దుండగులు ఎత్తుకుపోయారు.
పూర్తిగా చదవండి..అనంతపురంలో పోలీసులమని చెప్పి..2 కోట్లు ఎత్తుకెళ్లారు!
అనంతపురం జిల్లా గార్ల దిన్నె లో సినిమా డ్రామాని తలపించే విధంగా ఓ దొంగతనం జరిగింది. పోలీసులమని చెప్పి కారులో ఉన్న సుమారు 2 కోట్ల రూపాయలను దుండగులు ఎత్తుకుపోయారు.
Translate this News: