Defamation: బోల్డ్ బ్యూటీ పూనమ్ పాండే చిక్కుల్లో పడింది. ఇటీవల సర్వైకల్ క్యాన్సర్తో మరణించినట్లు సోషల్ మీడియా వేదికగా స్వయంగా తన ఖాతా నుంచి వార్త పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ ఇష్యూపై రియాల్టీ షో డేటింగ్ బాజీ ఫేమ్ ఫైజాన్ అన్సారీ.. పూనమ్ పాండే, ఆమె భర్త సామ్ బాంబేపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. దీంతో సీపీ అఖిల్ కుమార్ ఈ కేసుపై పూనమ్ దంపతులను విచారణకు ఆదేశించారు.
పూర్తిగా చదవండి..Kanpur: పూనమ్ పాండే దంపతులపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా!?
సర్వైకల్ క్యాన్సర్తో మరణించినట్లు నటించిన పూనమ్ పాండే, ఆమె భర్త సామ్ బాంబేపై ఫైజాన్ అన్సారీ అనే వ్యక్తి రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. పూనమ్ పాండే దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని ఫైజాన్ ఆరోపించారు.
Translate this News: