PM Modi Rozgar Mela : కేంద్ర ప్రభుత్వంలోని పలు శాఖల్లో నియమితులైన లక్ష మందికి పైగా అభ్యర్థులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(Narendra Modi) సోమవారం రోజ్గార్ ఉపాధి మేళాలో(Rozgar Mela) నియామక పత్రాలను పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ కర్మయోగి భవన్ మొదటి దశకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ క్యాంపస్ మిషన్ కర్మయోగి వివిధ స్థాయిల మధ్య సహకారాన్ని, సమన్వయాన్ని ప్రోత్సాహిస్తుంది.
పూర్తిగా చదవండి..Rozgar Mela : నేడు లక్ష మందికి నియామక పత్రాలు అందజేయనున్న మోడీ!
కేంద్ర ప్రభుత్వంలోని పలు శాఖల్లో నియమితులైన లక్ష మందికి పైగా అభ్యర్థులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Modi) సోమవారం రోజ్గార్ ఉపాధి మేళాలో నియామక పత్రాలను పంపిణీ చేయనున్నారు.
Translate this News: