AP: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే మహిళ మృతి.. క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్..!

ఏలూరు జిల్లా పెదపాడు మండలం కలపర్రు టోల్ గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొనడంతో ఓ మహిళ మృతి చెందింది. బస్సు డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. పార్వతీపురం నుంచి విజయవాడ కనకదుర్గ దర్శనానికి వెళ్తోండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

AP: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే మహిళ మృతి.. క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్..!
New Update

Eluru Accident: ఏలూరు జిల్లా పెదపాడు మండలం కలపర్రు టోల్ గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొనడంతో ఓ మహిళ మృతి చెందింది. బస్సు డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. క్యాబిన్ లో ఇరుక్కుపోయిన డ్రైవర్ ను క్రేన్ సహాయంతో బయటకు తీశారు. మన్యం జిల్లా పార్వతీపురం నుంచి విజయవాడ కనకదుర్గ దర్శనానికి వెళ్తోండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Also Read: జమ్మూలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఆర్మీ జవాన్లు మృతి!

#crime-news #west-godavari-district #eluru
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe