BREAKING : ఎన్నికల వేళ ఏపీలో ఆ నేతలకు కీలక బాధ్యతలు.. !

ఎన్నికల వేళ ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వివిధ రీజినల్ కో-ఆర్డినేటర్లను నియమించారు. సీఎం ఆదేశాల మేరకు పార్లమెంట్‌ నియోజకవర్గాలు, జిల్లాల వారిగా పలువురు నేతలకు బాధ్యతలను నిర్ణయించారు. కో-ఆర్డినేటర్ల పేర్ల కోసం ఆర్టికల్ మొత్తం చదవండి.

Vivekam Movie Trailer: 'గొడ్డలి కోసం దస్తగిరి కదిరి పోయినాడు'.. సంచలనం సృష్టిస్తోన్న YS వివేక బయోపిక్ ట్రైలర్!
New Update

AP Elections 2024 : ఏపీ సీఎం జగన్‌(AP CM Jagan) కీలక నిర్ణయం తీసుకున్నారు. వివిధ రీజినల్ కో-ఆర్డినేటర్ల(Co-Ordinator) ను నియమించారు. సీఎం ఆదేశాల మేరకు వివిధ రీజినల్ కో-ఆర్డినేటర్లకు ఈ కింద పేర్కొన్న పార్లమెంటు నియోజకవర్గాలు, జిల్లాల బాధ్యతలను నిర్ణయించారు.

- చెవిరెడ్డి భాస్కర్రెడ్డి - ఒంగోలు పార్లమెంటు మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లాల రీజినల్ కో-ఆర్డినేటర్.

- వి.విజయసాయిరెడ్డి - గుంటూరు పార్లమెంటు, నర్సారావుపేట పార్లమెంటు,

బాపట్ల పార్లమెంటు నియోజకవర్గాల రీజినల్ కో-ఆర్డినేటర్

- పి.రామసుబ్బారెడ్డి - కర్నూలు పార్లమెంటు మరియు నంద్యాల పార్లమెంటు నియోజకవర్గాల రీజినల్ కో-ఆర్డినేటర్

- కె.సురేష్ బాబు - కడపపార్లమెంటు మరియు రాజంపేట పార్లమెంటు నియోజకవర్గాల రీజినల్ కో-ఆర్డినేటర్

- ఉమ్మడి విశాఖ జిల్లా డిప్యూటీ రిజనల్ కో-ఆర్డినేటర్గా గుడివాడ అమర్ నాథ్ సంబంధిత రీజినల్ కో-ఆర్డినేటర్ ఆధ్వర్యంలో నియమించడమైంది. పనిచేస్తారు

- విజయవాడ(Vijayawada) నగర పార్టీ అధ్యక్షుడిగా మల్లాది విష్ణును నియమించడమైంది.

Also Read : వడ్డీరేట్లు పెరుగుతాయి.. మీ పీఎఫ్ ఎకౌంట్ ఎలా చెక్ చేసుకోవాలంటే..

#vijayawada #ap-cm-ys-jagan #ap-politics-2024 #co-ordinator
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe