BIG BREAKING: ఫోన్ పే, గూగుల్ పే వాడేవారికి గుడ్ న్యూస్

ఫోన్ పే, గూగుల్ పే వాడేవారికి ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం ఉన్న రూ.1 లక్షను రూ.5 లక్షలకు పెంచనున్నట్లు ప్రకటించింది. ఆదాయపు పన్ను, ఆస్తి పన్ను, ముందస్తు పన్ను చెల్లింపులు చేసేవారు ఒక లావాదేవీలో రూ.ఐదు లక్షల వరకు చెల్లించే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది.

New Update
Online Payment: ఆన్‌లైన్ చెల్లింపుపై ఎక్స్‌ట్రా ఛార్జ్! RBI ఏం చెప్పిందో తెలుసా?

UPI Transactions: ఫోన్ పే, గూగుల్ పే వాడేవారికి ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం ఉన్న రూ.1 లక్షను రూ.5 లక్షలకు పెంచనున్నట్లు ప్రకటించింది. ఆదాయపు పన్ను, ఆస్తి పన్ను, ముందస్తు పన్ను చెల్లింపులు చేసేవారు ఒక లావాదేవీలో రూ.ఐదు లక్షల వరకు చెల్లించే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన నిర్ణయాల వెల్లడి సందర్భంగా ఆర్‌బీఐ ఈ ప్రకటన చేసింది.

Advertisment
తాజా కథనాలు