Telangana Ration Cards: రేషన్ కార్డుల విషయంలో రేవంత్ సర్కార్ (Revanth Govt) విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. తెల్ల పేపర్ పద్ధతికి స్వస్తి పలికి.. స్మార్ట్ కార్డు రూపంలో కొత్త రేషన్ కార్డులను అందించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు కొత్త కార్డులు స్వైప్ కార్డుల తరహాలో రూపొందిచనుండగా షాపింగ్ చేసినంత సులభంగానే కార్డు స్వైప్ చేసి రేషన్ సరుకులు తీసుకునే వెసులుబాటు కల్పించనున్నట్లు సమాచారం.
పూర్తిగా చదవండి..Ration cards: స్మార్ట్ కార్డుగా మారనున్న రేషన్ కార్డులు.. స్వైప్ చేస్తేనే సరుకులు!
ఏటీఎం కార్డు తరహాలో రేషన్ కార్డులను ప్రవేశపెట్టేందుకు రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తోంది. రేషన్ కార్డ్ స్వైప్ చేయగానే లబ్ది దారుడి వివరాలు డిస్ప్లేలో కనిపించేలా రూపొందించనుంది. ఈ పద్ధతితో రేషన్ పంపిణీలో జరుగుతున్న మోసాలను అరికట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
Translate this News: