ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయం దగ్గర పడుతున్నకొద్ది రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పలువురు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను మార్చనున్నట్టు ముందుగానే క్లారిటీ ఇచ్చింది. ఇదే క్రమంలో అన్నమయ్యజిల్లా రాజంపేట జిల్లాకు చెందిన మేడా మల్లికార్జున రెడ్డికి ముందు టికెట్ అని ప్రకటించి ఆ తర్వాత కాదని చెప్పడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. తన అనుచరులకు సైతం అందుబాటులో లేకుండా పోయారని తెలుస్తుంది.
పూర్తిగా చదవండి..Rajampeta MLA : అజ్ఞాతంలోకి మేడా.. ఆ పార్టీలోకే జంప్..
అన్నమయ్య జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డిని కాదని అమర్నాథ్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడంతో మేడా అజ్ఞాతంలోకి వెళ్లారు.
Translate this News: