Telangana: ఈ నెల 29 నాటికి తూర్పు మధ్య, పరిసర ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పాడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. ఏపీ, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో తెలంగాణలో రాగల నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది.
పూర్తిగా చదవండి..Telangana: ఈ నెల 31 వరకు భారీ వర్షాలు.. నేటి వెదర్ అప్డేట్ ఇదే!
ఈ నెల 31న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పాడే అవకాశం ఉండడం వల్ల తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు పడే అవకాశాలున్నాయి. దీంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
Translate this News: