Rahul Gandhi Letter TO Modi: ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ లేఖ రాశారు. నీట్పై పార్లమెంట్లో (Parliament Sessions) చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. 24 లక్షల మంది నీట్ అభ్యర్థులకు ప్రధాని మోదీ జవాబు చెప్పాలని అన్నారు. నీట్పై చర్చను (Debate On NEET) ప్రధాని మోదీనే నడిపించాలని అన్నారు.
పూర్తిగా చదవండి..Rahul Gandhi: నీట్ పై చర్చ జరగాలి.. ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ లేఖ
ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ లేఖ రాశారు. నీట్పై పార్లమెంట్లో చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. 24 లక్షల మంది నీట్ అభ్యర్థులకు ప్రధాని మోదీ జవాబు చెప్పాలని అన్నారు. నీట్పై చర్చను ప్రధాని మోదీనే నడిపించాలని అన్నారు.
Translate this News: