/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-29T094345.191.jpg)
UP: ఉత్తరప్రదేశ్లోని రుద్రాపూర్ ఎన్నికల ర్యాలీలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సభలో ప్రసంగిస్తున్నపుడు అక్కడి వాతావరణం చాలా వేడిగా ఉందంటూ వాటర్ బాటిల్ నీళ్లు నెత్తిన పోసుకున్నారు. ‘గర్మీ కాఫీ హై’ అంటూ ఆయన నీళ్లు పోసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే రాహుల్ గాంధీ చేసిన పనికి అక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. దీనిపై ఫన్నీ కామెంట్స్ పేలుతున్నాయి.
Rahul Gandhi pours water on his head due to extreme heat wave .
He said Garmi hai Kafi 🔥🔥 pic.twitter.com/8WI7CocuPn
— Surbhi (@SurrbhiM) May 28, 2024