Rahul Gandhi: అస్సాం ముఖ్యమంత్రి(Assam CM) హిమంత బిశ్వ శర్మ (Himantha Biswasarma) రాహుల్ గాంధీ (Rahul Gandhi) పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అస్సాంలో భారత్ జోడో న్యాయ్ (Bharat Jodo Nyay Yatra) యాత్ర సమయంలో రాహుల్ తన డూప్ ని ఉపయోగించారంటూ ఆరోపించారు. ఆ డూప్ వివరాలను, చిరునామాను త్వరలోనే అందరితో పంచుకుంటానని ఆయన వివరించారు.
పూర్తిగా చదవండి..Rahul Gandhi: రాహుల్ గాంధీ డూప్ వివరాలను త్వరలోనే బయటపెడతాను: అస్సాం సీఎం!
అస్సాంలో భారత్ జోడో న్యాయ్ యాత్ర సమయంలో రాహుల్ తన డూప్ ని ఉపయోగించారంటూ అస్సా ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ ఆరోపించారు. ఆ డూప్ వివరాలను, చిరునామాను త్వరలోనే అందరితో పంచుకుంటానని ఆయన వివరించారు.
Translate this News: