క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (QCI) ఎగ్జామినర్ ఆఫ్ పేటెంట్స్ అండ్ డిజైన్ (గ్రూప్ A) పోస్టుల కోసం దరఖాస్తులను స్వీకరిస్తోంది. QCI అధికారిక వెబ్సైట్ ద్వారా అభ్యర్థులు ఎగ్జామినర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోగలరు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూలై 14నే ప్రారంభమవగా.. మరో నాలుగు రోజుల్లో ముగియనుంది. ఆగస్టు 4లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ-అడ్మిట్ కార్డ్ ఆగస్టు 14న విడుదల చేస్తారు. ప్రిలిమినరీ పరీక్ష సెప్టెంబర్ 3న నిర్వహిస్తారు. ప్రధాన పరీక్ష అక్టోబర్ 1న ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా, క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా భర్తీ చేస్తుంది. సంస్థలో మొత్తం 553 ఖాళీలు ఉన్నాయి.
పూర్తిగా చదవండి..ముగుస్తున్న అప్లికేషన్ గడువు..త్వరపడండి..లక్షా 70వేల జీతంతో ప్రభుత్వ ఉద్యోగం..!
553 పోస్టుల కోసం క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గతంలోనే నోటిఫికేషన్ రిలీజ్ చేయగా..అప్లికేషన్కి సంబంధించిన గడువు ఆగస్టు 4న ముగియనుంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు రూ. 56,100 నుంచి రూ. 1,77,500 వరకు చెల్లిస్తారు. అభ్యర్థులు ఎంపిక ప్రిలిమినరీ పరీక్ష, ప్రధాన పరీక్ష, ఇంటర్వ్యూ దశల్లో ఉంటుంది.

Translate this News: