Punjab; పంజాబ్(Punjab)లో ఘోర ప్రమాదం (Accident) జరిగింది. రూప్నగర్లోని ప్రీత్ కాలనీలో కార్మికులు లాంటర్ను లేపే పనిలో ఉండగా ఒక్కసారిగా రెండంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కూలీలు భవనం కిందనే సమాధి అయ్యారు. సమాచారం అందుకున్న జిల్లా అధికారులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
పూర్తిగా చదవండి..Crime: రెండంతస్తుల భవనం కూలి.. ఐదుగురి మృతి!
పంజాబ్ లో ఘోర ప్రమాదం జరిగింది. రూప్నగర్లోని ప్రీత్ కాలనీలో కార్మికులు లాంటర్ను లేపే పనిలో ఉండగా ఒక్కసారిగా రెండంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కూలీలు భవనం కిందనే సమాధి అయ్యారు.
Translate this News: