తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాల నుంచి చంద్రశేఖర రావు ముఖ్యమంత్రిగా ఫోన్ ట్యాపింగ్, హ్యాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని రాష్ట్రాన్ని దోచుకోవడానికి హిట్లర్ లాంటి నిరంకుశ పాలకుడుగా నిరంతరం కల్వకుంట్ల వంశపారంపర్య రాజరికాన్ని నిర్మాణం చేయడం కొరకు ఒక కుట్ర పూరితంగా ఫోన్ టాపింగ్ వ్యవహారాన్ని ఉపయోగించుకోవడం జరిగింది. ప్రపంచంలోనే అతి పెద్ద కుంభకోణం అని ప్రజలలో ఆందోళన వెల్లువెత్తుతున్నది. కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన కులానికి సంబంధించిన అనేకమంది విశ్రాంత పోలీసు అధికారులను సర్వీసులో ఉన్న పోలీసు అధికారులను ఈ ఫోన్ ట్యాపింగ్లో కీలకపాత్ర పోషించడానికి నామినేటెడ్ పదవులు ఇచ్చి కొంతమందికి ప్రమోషన్లు ఇచ్చి ఫోన్ ట్యాపింగ్ ఏర్పాట్లు చేశారని ఇటీవలి వెలివడుతున్న ఉదంతాలు తెలియజేస్తున్నాయి.
పూర్తిగా చదవండి..Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉన్నత స్థాయి సంస్థలతో దర్యాప్తు చేయించాలి-ప్రొఫెసర్ కూరపాటి వెంకట్ నారాయణ
రాజ్యాంగ విరుద్ధమైన ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు పొడిచే నాయకులను తగిన విధంగా శిక్షించే విధంగా చర్యలు చేపట్టాలని సామాజిక కార్యకర్తలు, ప్రజాస్వామ్యవాదులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ప్రొఫెసర్ కూరపాటి వెంకట్ నారాయణ అనాలిసస్ కోసం ఆర్టికల్లోకి వెళ్లండి.
Translate this News: