Priyanka Gandhi Comments: లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తిరిగి కేంద్రంలో అధికారంలోకి తెచ్చేందుకు విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు ఆ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ(Priyanka Gandhi Comments). ఈరోజు ఎన్నికల పర్యటనలో భాగంగా ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీలో పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన ప్రియాంక గాంధీ(Priyanka Gandhi).. బీజేపీ పై విమర్శల దాడికి దిగారు. పేద ప్రజల బాకీలు తీర్చేందుకు బీజేపీ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కానీ కోటీశ్వరుల అప్పులు తీర్చేందుకు డబ్బులు మాత్రం ఉంటాయని విమర్శించారు.
పూర్తిగా చదవండి..Priyanka Gandhi Comments: మోదీ ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవ్.. ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు
దేశంలో రైతులకు రుణమాఫీ చేసేందుకు మోదీ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని అన్నారు ప్రియాంక గాంధీ. కానీ, కోటీశ్వరుల అప్పులను తీర్చేందుకు మోదీ ప్రభుత్వం దగ్గర డబ్బులు మాత్రం ఉన్నాయని చురకలు అంటించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.
Translate this News: