సంగారెడ్డి జిల్లాలో గురువారం అర్థరాత్రి సమయంలో హైదరాబాద్ నుంచి ముంబై వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీనిని గమనించిన బస్సు డ్రైవర్ వెంటనే బస్సును పక్కకు ఆపి ప్రయాణికులందరిని అప్రమత్తం చేయడంతో వారంతా బస్సు నుంచి కిందకి దిగి పోయి తమ ప్రాణాలను రక్షించుకున్నారు.
పూర్తిగా చదవండి..హైదరాబాద్ నుంచి ముంబై వెళ్తున్న బస్సులో అగ్ని ప్రమాదం!
సంగారెడ్డి హైవే పై గురువారం అర్థరాత్రి ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను పసిగట్టిన డ్రైవర్ అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
Translate this News: