ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు పూణేలో పర్యటించనున్నారు, ఈ సందర్భంగా ఆయన మెట్రో రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు. దీంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. ప్రధానమంత్రి కార్యాలయం (PMO) తెలిపిన వివరాల ప్రకారం.. ఈ పర్యటనలో ప్రధానమంత్రి లోకమాన్య తిలక్ జాతీయ అవార్డును కూడా అందుకోనున్నారు. లోకమాన్య తిలక్ వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 1న ఈ అవార్డును అందజేస్తారు.
పూర్తిగా చదవండి..నేడు పూణేలో పర్యటించనున్న ప్రధాని మోదీ, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన..!!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు పూణెలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మెట్రో రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు. దీంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు.
Translate this News: